ETV Bharat / state

'నో ప్లాస్టిక్ డే' పై అవగాహన ర్యాలీ

శ్రీకాకులం జిల్లా రవీంద్రభారతి పాఠశాల విద్యార్థులు నో ప్లాస్టిక్ డే పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని ప్లకార్డులు ప్రదర్శించారు.

author img

By

Published : Jul 3, 2019, 7:46 PM IST

'నో ప్లాస్టిక్ డే' పై అవగాహన ర్యాలీ
'నో ప్లాస్టిక్ డే' పై అవగాహన ర్యాలీ

శ్రీకాకుళం జిల్లా పాలకొండలో రవీంద్ర భారతి పాఠశాల విద్యార్థులు ప్లాస్టిక్ వద్దంటూ ప్రదర్శన నిర్వహించారు. నో ప్లాస్టిక్ డే సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంచేందుకు పాఠశాల నుంచి కోటదుర్గమ్మ ఆలయం వరకు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా పాలిథిన్, ప్లాస్టిక్ వినియోగం పర్యావరణానికి హాని కారకాలని ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు.

ఇదీ చూడండి:అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో 'కమల' వికాసం

'నో ప్లాస్టిక్ డే' పై అవగాహన ర్యాలీ

శ్రీకాకుళం జిల్లా పాలకొండలో రవీంద్ర భారతి పాఠశాల విద్యార్థులు ప్లాస్టిక్ వద్దంటూ ప్రదర్శన నిర్వహించారు. నో ప్లాస్టిక్ డే సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంచేందుకు పాఠశాల నుంచి కోటదుర్గమ్మ ఆలయం వరకు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా పాలిథిన్, ప్లాస్టిక్ వినియోగం పర్యావరణానికి హాని కారకాలని ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు.

ఇదీ చూడండి:అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో 'కమల' వికాసం

Intro:555Body:777Conclusion:నిర్లక్ష్యం ఓచిన్నారి నిండు ప్రాణాన్ని బలిగొంది . నీటి ట్యాంకర్ రూపంలో లో ప్రమాదం వెంటాడింది ఈ హృదయ విదారక ఘటన కడప జిల్లాలో జరిగింది

కాశి నాయన మండలం రెడ్డి కుంటాల గ్రామానికి చెందిన నారాయణ స్వామి దంపతులకు ఇద్దరు ఆడ సంతానం ఒక మగ సంతానం మూడవ సంతానమైన లక్ష్మీ వాణిశ్రీ నీ స్థానిక అంగన్వాడీ కేంద్రంలో చదువుకుంటుంది దిసాధారణంగా అంగన్వాడీ కేంద్రానికి చిన్నారులను ఆయా తీసుకెళ్లాలి అయితే లక్ష్మీ వాణిశ్రీని తీసుకెళ్లలేదు చిన్నారి ఒంటరిగా వెళ్ళింది ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న నీటి ట్యాంకర్ తగలడంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె మృతి తో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు .
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.