ETV Bharat / state

'ఉద్యమం అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తాం'

author img

By

Published : Jan 10, 2020, 8:45 AM IST

రాజధానిపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి పూర్తి మద్దత్తు ఉంటుందని... ఉత్తరాంధ్ర వాసిగా చెప్తున్నానని సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. అమరావతిలో చేస్తున్నది ప్రజా ఉద్యమం కాదన్నారు. విశాఖను ప్రతిపాదించిన విధంగా జరగకపోతే ఉద్యమం అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తామన్నారు. శ్రీకాకుళంలో మిత్ర ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 'విశాఖ రాజధాని నిర్ణయం.. శ్రీకాకుళం అభ్యుదయానికి శ్రీకారం' పేరుతో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సభాపతి సీతారాం మాట్లాడారు.

speker thammineni seetharam talking about rajadhani
మాట్లాడుతున్న సభాపతి తమ్మినేని సీతారాం

.

శ్రీకాకుళంలో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సభాపతి సీతారాం

.

శ్రీకాకుళంలో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సభాపతి సీతారాం

ఇదీ చూడండి: అమరావతిని మార్చకపోతే విప్లవం వస్తుంది:అవంతి

sample description

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.