ETV Bharat / state

శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి - srikakulam district tamarapalli village latest news

శ్రీకాకుళం జిల్లా తామరపల్లి గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

road accident at srikakulam district tamarapalli village
శ్రీకాకుళం జిల్లాలో లారీని ఢీకొన్న ద్విచక్రవాహనం
author img

By

Published : Dec 8, 2019, 8:51 PM IST

శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి

శ్రీకాకుళం జిల్లా నర్సంపేట మండలం తామరపల్లి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో... ఓ వ్యక్తి మృతి చెందాడు. జిల్లాలోని తండెంవలస గ్రామానికి చెందిన కుంచాల నీలం...మేఘవరం గ్రామంలో భజన ముగించుకొని తన ద్విచక్రవాహనంపై వస్తూ... తామరపల్లి గ్రామ సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటి వరకూ బాగానే ఉన్న నీలం... ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: జీడి కర్మాగారంలో పేలిన బాయిలర్... తప్పిన ప్రమాదం

శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి

శ్రీకాకుళం జిల్లా నర్సంపేట మండలం తామరపల్లి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో... ఓ వ్యక్తి మృతి చెందాడు. జిల్లాలోని తండెంవలస గ్రామానికి చెందిన కుంచాల నీలం...మేఘవరం గ్రామంలో భజన ముగించుకొని తన ద్విచక్రవాహనంపై వస్తూ... తామరపల్లి గ్రామ సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటి వరకూ బాగానే ఉన్న నీలం... ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: జీడి కర్మాగారంలో పేలిన బాయిలర్... తప్పిన ప్రమాదం

Intro:శ్రీకాకుళం జిల్లా నర్సంపేట మండలం తామరపల్లి గ్రామ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు నిత్యం భజనలు చేసుకుంటూ ఆధ్యాత్మిక భావనతో గడిపే ఆ వృద్ధుడు తన ద్విచక్ర వాహనం పై వస్తు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు విశేషమేమిటంటే ప్రమాదానికి గురైన అతను కొద్ది సేపటి వరకూ ధైర్యంగా లేచి కూర్చుని ఆసుపత్రి వరకు వెళ్లి అక్కడ ప్రాణాలు విడిచాడు పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళం రూరల్ మండలం తండేం వలస గ్రామానికి చెందిన కుంచాల నీలం(60) శనివారం రాత్రి అంతా మేఘ వరం గ్రామంలో భజన ముగించుకొని తన ద్విచక్రవాహనంపై వస్తూ తామరపల్లి గ్రామ సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు ప్రమాదం జరిగిన వెంటనే నీలం లేచి నిల్చుని యధావిధిగా మాట్లాడారు స్థానికులు అతని కి కి ఓ కుర్చీలో కూర్చోబెట్టారు అదే సమయంలో జాతీయ రహదారి రోడ్ సేఫ్టీ బృందం 108 వాహనం అక్కడికి చేరుకుంది గాయపడిన అతనిని నరసన్నపేట ఆసుపత్రికి తరలించారు కొద్దిసేపటి తర్వాత ఆయన మృతి చెందారు నర్సంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారుBody:నరసన్నపేటConclusion:9440319788

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.