మాస్కులు ధరించకుండా బయటకొచ్చిన వారి చేతిలో కరోనా ప్లకార్డులు పెట్టారు శ్రీకాకుళం జిల్లా రాజాం పోలీసులు. లాక్డౌన్ కారణంగా ఇళ్ల నుంచి నిత్యావసర వస్తువులు కొనుగోలు నిమిత్తం బయటకు వచ్చినప్పటికీ మాస్కులు ధరించడం లేదు. అటువంటి వారిని అంబేడ్కర్ కూడలి వద్ద నిలబెట్టి ప్లకార్డులు ఇచ్చి ప్రదర్శన చేయించారు. ప్లకార్డులపై కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.

ఇదీ చదవండి :