ETV Bharat / state

అరసవల్లిలో ఆలయంలో ముందస్తుగా భౌతికదూరం గీతలు

author img

By

Published : May 17, 2020, 10:21 PM IST

దేశంలో లాక్​డౌన్ కారణంగా దేవాలయాలకు భక్తులను అనుమతించడం లేదు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. లాక్​డౌన్ సడలింపులో దేవాలయాలకు అనుమతులు వస్తాయని... ఇప్పటినుంచే ముందస్తు చర్యగా భౌతికదూరం మార్కులను గీస్తున్నారు.

Physical distance stripes in the temple at Arasavalli
అరసవల్లిలో ఆలయంలో ముందస్తుగా భౌతికదూరం గీతలు

లాక్​డౌన్ కారణంగా శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో భక్తులకు అనుమతి నిలిపివేశారు. లాక్​డౌన్ సడలింపులో దేవాలయాలకు అనుమతులు వస్తాయని... ఆ దిశగా ఆలయ అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. సూర్య దేవాలయానికి వచ్చే భక్తులు... భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం తర్వాత భక్తులను అనుమతిస్తామని ఈవో హరసూర్య ప్రకాష్ తెలిపారు.

లాక్​డౌన్ కారణంగా శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో భక్తులకు అనుమతి నిలిపివేశారు. లాక్​డౌన్ సడలింపులో దేవాలయాలకు అనుమతులు వస్తాయని... ఆ దిశగా ఆలయ అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. సూర్య దేవాలయానికి వచ్చే భక్తులు... భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం తర్వాత భక్తులను అనుమతిస్తామని ఈవో హరసూర్య ప్రకాష్ తెలిపారు.

ఇదీచూడండి. ఈ నెలాఖరు వరకు శ్రీవారి దర్శనం నిలిపివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.