శ్రీకాకుళం జిల్లాలో ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ నిత్యావసర సరకులు, కూరగాయలను కొనుగోలు చేస్తున్నారు. మైదాన ప్రాంతాల్లో మాంసం, చేపల అమ్మకాలకు అనుమతులివ్వడంతో అక్కడ కూడా వరస క్రమంలో నిలబడి కొనుగోలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు అనుమతులు ఉండడం వల్ల మార్కెట్లు రద్దీగా మారాయి.
ఇదీ చదవండి.