ETV Bharat / state

శ్రీకాకుళం జిల్లాలో సామాజిక దూరాన్ని పాటిస్తున్న ప్రజలు - lock down in ap

శ్రీకాకుళం జిల్లాలో లాక్​డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. సామాజిక దూరం పాటిస్తే కరోనా వ్యాప్తిని నిరోధించవచ్చన్న స్పృహతో నిత్యావసరాలు కొనుగోలు చేసే సమయంలో ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు.

People who practice social distance in Srikakulam district
శ్రీకాకుళం జిల్లాలో సామాజిక దూరాన్ని పాటిస్తున్న ప్రజలు
author img

By

Published : Apr 1, 2020, 12:53 PM IST

శ్రీకాకుళం జిల్లాలో సామాజిక దూరాన్ని పాటిస్తున్న ప్రజలు

శ్రీకాకుళం జిల్లాలో ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ నిత్యావసర సరకులు, కూరగాయలను కొనుగోలు చేస్తున్నారు. మైదాన ప్రాంతాల్లో మాంసం, చేపల అమ్మకాలకు అనుమతులివ్వడంతో అక్కడ కూడా వరస క్రమంలో నిలబడి కొనుగోలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు అనుమతులు ఉండడం వల్ల మార్కెట్లు రద్దీగా మారాయి.

ఇదీ చదవండి.

మైదాన ప్రాంతాలలో మాంసం అమ్మకాలకు అధికారుల అనుమతి

శ్రీకాకుళం జిల్లాలో సామాజిక దూరాన్ని పాటిస్తున్న ప్రజలు

శ్రీకాకుళం జిల్లాలో ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ నిత్యావసర సరకులు, కూరగాయలను కొనుగోలు చేస్తున్నారు. మైదాన ప్రాంతాల్లో మాంసం, చేపల అమ్మకాలకు అనుమతులివ్వడంతో అక్కడ కూడా వరస క్రమంలో నిలబడి కొనుగోలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు అనుమతులు ఉండడం వల్ల మార్కెట్లు రద్దీగా మారాయి.

ఇదీ చదవండి.

మైదాన ప్రాంతాలలో మాంసం అమ్మకాలకు అధికారుల అనుమతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.