ETV Bharat / state

జవాన్ ఆత్మహత్య.. పాతపట్నంలో అంత్యక్రియలు

author img

By

Published : May 11, 2020, 2:44 PM IST

శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన ఆర్మీ జవాన్ కృష్ణారావు... ఆత్మహత్య చేసుకున్నారు. అమృత్​సర్​లో విధులు నిర్వహిస్తున్న ఈయన 3 రోజుల క్రితం ఉరివేసుకుని చనిపోయినట్టు అధికారులు తెలిపారు.

srikakulam district
జవాన్ ఆత్మహత్య

శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన ఆర్మీ జవాన్ కె. కృష్ణారావు (40) ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు. కృష్ణారావు అమృత్​సర్​ లో విధులు నిర్వహించేవారని కుటుంబ సభ్యులు తెలిపారు.

మూడు రోజులు క్రితం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆదివారం రాత్రి మృతి దేహం స్వగ్రామానికి తీసుకుని వచ్చారు. పోలీసులు పర్యవేక్షణలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.

శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన ఆర్మీ జవాన్ కె. కృష్ణారావు (40) ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు. కృష్ణారావు అమృత్​సర్​ లో విధులు నిర్వహించేవారని కుటుంబ సభ్యులు తెలిపారు.

మూడు రోజులు క్రితం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆదివారం రాత్రి మృతి దేహం స్వగ్రామానికి తీసుకుని వచ్చారు. పోలీసులు పర్యవేక్షణలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.

ఇదీ చదవండి:

మే 12 నుంచి ప్రయాణికుల రైళ్ల కూత!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.