ETV Bharat / state

ఎల్.ఎన్.పేటలో పాతపట్నం ఎమ్మెల్యే పాదయాత్ర

author img

By

Published : Nov 8, 2020, 5:07 PM IST

సీఎం జగన్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వైకాపా నేతలు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి.. ఎల్.ఎన్.పేట నుంచి మోదుగులవలస వరకు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు నడిచారు.

mla reddy santhi padayatra
పాదయాత్రలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి

'ప్రజల్లో నాడు-ప్రజల కోసం నేడు' అంటూ పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి.. శ్రీకాకుళం జిల్లా ఎల్.ఎన్.పేట మండలంలో పాదయాత్ర చేపట్టారు. ఎల్.ఎన్.పేట నుంచి మోదుగువలస వరకు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. వైకాపా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని.. ఆమెకు మద్ధతుగా నడిచారు.

ఇదీ చదవండి:

'ప్రజల్లో నాడు-ప్రజల కోసం నేడు' అంటూ పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి.. శ్రీకాకుళం జిల్లా ఎల్.ఎన్.పేట మండలంలో పాదయాత్ర చేపట్టారు. ఎల్.ఎన్.పేట నుంచి మోదుగువలస వరకు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. వైకాపా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని.. ఆమెకు మద్ధతుగా నడిచారు.

ఇదీ చదవండి:

సారవకోటలో వైకాపా పాదయాత్ర.. పాల్గొన్న మంత్రి కృష్ణదాస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.