ETV Bharat / state

గ్రామ సచివాలయ పనులను పరిశీలించిన చీఫ్ ఇంజినీర్

శ్రీకాకుళం జిల్లాలోని సత్యవరం, దేశవానిపేట గ్రామ సచివాలయాల పనులను పంచాయతీ రాజ్ శాఖ ఇంజినీరింగ్ విభాగం చీఫ్ ఇంజినీర్ ఎం.కృష్ణారెడ్డి పరిశీలించారు.

author img

By

Published : Jul 12, 2020, 10:14 PM IST

panchayathi raj chief Engineer visited narsannapeta srikakulam district
గ్రామ సచివాలయ పనులను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలో ఆదివారం పంచాయతీ రాజ్ శాఖ ఇంజినీరింగ్​ విభాగం చీఫ్ ఇంజినీర్ ఎం.కృష్ణారెడ్డి పర్యటించారు. సత్యవరం, దేశవానిపేట గ్రామ సచివాలయాల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంజినీరింగ్ సహాయకులతో ఆయన మాట్లాడుతూ... పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఆయనతో పాటు శ్రీకాకుళం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జి.ఎస్.ఆర్ గుప్తా, డీఈఈ రామం, ఏఈ రమేశ్ తదితరులు ఉన్నారు.

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలో ఆదివారం పంచాయతీ రాజ్ శాఖ ఇంజినీరింగ్​ విభాగం చీఫ్ ఇంజినీర్ ఎం.కృష్ణారెడ్డి పర్యటించారు. సత్యవరం, దేశవానిపేట గ్రామ సచివాలయాల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంజినీరింగ్ సహాయకులతో ఆయన మాట్లాడుతూ... పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఆయనతో పాటు శ్రీకాకుళం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జి.ఎస్.ఆర్ గుప్తా, డీఈఈ రామం, ఏఈ రమేశ్ తదితరులు ఉన్నారు.

ఇదీ చదవండి: ఇంటిపై కప్పు కూలి ఇద్దరు మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.