శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో శ్రీ నీలమణి దుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. డప్పులు, మేళాల నడుమ భక్తులు నృత్యాలు చేశారు. మహిళలందరూ ఘటాలతో ఒక్కసారిగా రావటంతో అమ్మవారి సన్నిధి కోలాహలంతో నిండిపోయింది. అనంతరం అమ్మవారికి నెయ్యి ముద్దలతో పూజలు చేశారు.
ఇదీ చదవండి:భద్రమ్మ తల్లి సన్నిధిలో సభాపతి సీతారాం