రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చౌడేశ్వరి ఆమ్మవారి ఆలయంలో వార్షికోత్సవానికి హాజరై... ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంత్రికి ఘనంగా సన్మానం జరిగింది. అనంతరం క్యాంపు కార్యాలయంలో ఆధికారులు కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనుల తీరును తెలుసుకున్నారు.
ఇదీ చదవండి