శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిరుద్యోగులకు నైపుణ్యం కల్పించేందుకు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. శనివారం వంశధార డివిజన్ కార్యాలయం ఆవరణలో జిల్లా కలెక్టర్ నివాస్తో కలిసి స్థలాలను పరిశీలించారు. ఐదెకరాల విస్తీర్ణంలో శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తమని మంత్రి పేర్కొన్నారు.
నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం స్థలాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం
నరసన్నపేటలో నిరుద్యోగుల కోసం నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ఈ శిక్షణ కేంద్రాన్ని 5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
![నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం స్థలాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం minister dharmana and collector visited vamsadhara division office](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9383016-430-9383016-1604155449130.jpg?imwidth=3840)
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిరుద్యోగులకు నైపుణ్యం కల్పించేందుకు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. శనివారం వంశధార డివిజన్ కార్యాలయం ఆవరణలో జిల్లా కలెక్టర్ నివాస్తో కలిసి స్థలాలను పరిశీలించారు. ఐదెకరాల విస్తీర్ణంలో శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తమని మంత్రి పేర్కొన్నారు.
ఇదీ చదవండి :
సీఎం జగన్మోహన్రెడ్డి బీసీలకు పెద్దపీట వేశారు: ఉపముఖ్యమంత్రి
TAGGED:
narasannapeta latest news