ETV Bharat / state

'బీసీ కార్పొరేషన్ల ప్రకటనతో తెదేపాకు భయం పట్టుకుంది'

రాష్ట్ర ప్రభుత్వం 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో తెదేపా నాయకుల్లో భయం పట్టుకుందని శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గలో మంత్రి అప్పలరాజు ఎద్దేవా చేశారు.

author img

By

Published : Oct 18, 2020, 6:51 PM IST

minister appalaraju comments on tdp
మంత్రి అప్పలరాజు

ముఖ్యమంత్రి జగన్ 56 బీసీ కార్పొ రేషన్​లు ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయమని మంత్రి అప్పలరాజు అన్నారు. అందుకు తగ్గట్టుగా పాలకవర్గాలు ప్రకటించడంపై తెదేపా నాయకుల్లో.. ఒక రకమైన భయం పట్టుకుందని శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గలోని క్యాంపు కార్యాలయంలో వ్యాఖ్యానించారు. బీసీ డిక్లరేషన్ సదస్సులో ప్రకటించిన మాదిరిగా ముఖ్యమంత్రి 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారన్నారు.

ఇదీ చూడండి:

ముఖ్యమంత్రి జగన్ 56 బీసీ కార్పొ రేషన్​లు ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయమని మంత్రి అప్పలరాజు అన్నారు. అందుకు తగ్గట్టుగా పాలకవర్గాలు ప్రకటించడంపై తెదేపా నాయకుల్లో.. ఒక రకమైన భయం పట్టుకుందని శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గలోని క్యాంపు కార్యాలయంలో వ్యాఖ్యానించారు. బీసీ డిక్లరేషన్ సదస్సులో ప్రకటించిన మాదిరిగా ముఖ్యమంత్రి 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారన్నారు.

ఇదీ చూడండి:

బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల నియామకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.