ETV Bharat / state

శ్రీకాకుళంలో పేదలకు నాసిరకం కందిపప్పు పంపిణీ

author img

By

Published : May 1, 2020, 11:33 AM IST

లాక్​డౌన్​ నేపథ్యంలో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్​పై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో పంపిణీ చేసిన కందిపప్పు పురుగులు పట్టిందని తినేందుకు పనికిరాదని జనం ఆరోపిస్తున్నారు.

low quality duald daal distribution in srikakulam
శ్రీకాకుళంలో పేదలకు నాసిరకం కందిపప్పు పంపిణీ
low quality duald daal distribution in srikakulam
శ్రీకాకుళంలో పేదలకు నాసిరకం కందిపప్పు పంపిణీ

కరోనా లాక్​డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం పేదలకు ఉచితంగా పంపిణీ చేసిన కందిపప్పు నాణ్యతపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం లోని గోపినాథపురం ప్రాంతంలో పంపిణీ చేసిన కందిపప్పు ముక్కిపోయి పురుగులు పట్టిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్యాకింగ్ తెరిచి చూసిన పలువురు పప్పు ఏమాత్రం తినడానికి పనికిరాదని ఆవేదన వ్యక్తం చేశారు. లాక్​డౌన్​ వల్ల ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి కిలో కందిపప్పు, ఒక్కో కుటుంబ సభ్యునికి 5 కిలోల బియ్యం చొప్పున రేషన్​ పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.

ఇవీ చూడండి..

పింఛన్ల పంపిణీ నేడే : మంత్రి పెద్దిరెడ్డి

low quality duald daal distribution in srikakulam
శ్రీకాకుళంలో పేదలకు నాసిరకం కందిపప్పు పంపిణీ

కరోనా లాక్​డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం పేదలకు ఉచితంగా పంపిణీ చేసిన కందిపప్పు నాణ్యతపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం లోని గోపినాథపురం ప్రాంతంలో పంపిణీ చేసిన కందిపప్పు ముక్కిపోయి పురుగులు పట్టిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్యాకింగ్ తెరిచి చూసిన పలువురు పప్పు ఏమాత్రం తినడానికి పనికిరాదని ఆవేదన వ్యక్తం చేశారు. లాక్​డౌన్​ వల్ల ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి కిలో కందిపప్పు, ఒక్కో కుటుంబ సభ్యునికి 5 కిలోల బియ్యం చొప్పున రేషన్​ పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.

ఇవీ చూడండి..

పింఛన్ల పంపిణీ నేడే : మంత్రి పెద్దిరెడ్డి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.