ఇదీ చదవండి: బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే హత్యాయత్నం కేసు
ఆమదాలవలసలో పటిష్టంగా లాక్డౌన్ అమలు - శ్రీకాకుళం కరోనా వార్తలు
శ్రీకాకుళం జిల్లాలో ఒక్క కరోనా కేసు నమోదు కానప్పటికీ లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేస్తున్నారు పోలీసు అధికారులు. ఆమదాలవలస పట్నంలో నిత్యావసర దుకాణాలను 11 గంటలకే మూసివేయిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని ప్రజలకు పోలీసులు సూచిస్తున్నారు. రోడ్లపైకి వస్తున్న వాహనాలను సీఐ ప్రసాదరావు సిబ్బందితో కలిసి నిలిపివేశారు. పాస్లు ఉంటేనే రాకపోకలకు అనుమతించారు.
![ఆమదాలవలసలో పటిష్టంగా లాక్డౌన్ అమలు amudalavalasa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6812334-405-6812334-1587019932791.jpg?imwidth=3840)
amudalavalasa
ఇదీ చదవండి: బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే హత్యాయత్నం కేసు