ETV Bharat / state

ఆమదాలవలసలో పటిష్టంగా లాక్​డౌన్​ అమలు

author img

By

Published : Apr 12, 2020, 12:02 PM IST

కరోనా కారణంగా విధించిన లాక్​డౌన్​ నేపథ్యంలో నిత్యావసరాల కొనుగోలుకు, అత్యవసర పనుల కోసం బయటకు వచ్చేవారు ఉదయం 11 గంటలలోపే వారి పనులు ముగించుకుని ఇళ్లకు వెళ్లాలని శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస సీఐ ప్రసాదరావు కోరారు. 11 తర్వాత ఎవరూ బయటకు రావొద్దని సూచించారు.

lock-down-in-amadalavalasa-srikakulam-district
శ్రీకాకుళం లాక్ డౌన్

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో లాక్​డౌన్​ను పటిష్టంగా అమలు చేస్తున్నామని.. సీఐ ప్రసాదరావు తెలిపారు. తహసీల్దార్ రాంబాబు, కమిషనర్ రవి సుధాకర్​లతో కలిసి పట్టణంలో తెరిచి ఉన్న దుకాణాలను మూయించారు. ఉదయం 11 గంటల తర్వాత షాపులు తెరవకూడదని.. రోడ్ల మీదకు ఎవరూ రాకూడదని సూచించారు. కరోనా నేపథ్యంలో ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని కోరారు.

ఇవీ చదవండి..

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో లాక్​డౌన్​ను పటిష్టంగా అమలు చేస్తున్నామని.. సీఐ ప్రసాదరావు తెలిపారు. తహసీల్దార్ రాంబాబు, కమిషనర్ రవి సుధాకర్​లతో కలిసి పట్టణంలో తెరిచి ఉన్న దుకాణాలను మూయించారు. ఉదయం 11 గంటల తర్వాత షాపులు తెరవకూడదని.. రోడ్ల మీదకు ఎవరూ రాకూడదని సూచించారు. కరోనా నేపథ్యంలో ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని కోరారు.

ఇవీ చదవండి..

రాష్ట్రంలో 386కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.