వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా.. శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద జనసేన పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. నివర్ తుపాన్ బాధిత రైతులకు తక్షణమే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నివర్ బాధితులను ఆదుకోవాలని జనసేన నాయకుల నిరసన
నివర్ తుపాన్ బాధిత రైతులకు తక్షణమే పరిహారం అందించాలని.. జనసేన నాయకులు ఆందోళన చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.
![నివర్ బాధితులను ఆదుకోవాలని జనసేన నాయకుల నిరసన Janasena leaders protest in srikakulam demanding compensation for Nivar victims](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10034597-492-10034597-1609150428961.jpg?imwidth=3840)
నివర్ బాధితులను ఆదుకోవాలని జనసేన నాయకుల నిరసన
వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా.. శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద జనసేన పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. నివర్ తుపాన్ బాధిత రైతులకు తక్షణమే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇదీ చదవండి:
వైకాపా నేతలకు పేకాట క్లబ్బుల నిర్వహణలో ఉన్న సమర్ధత.. పాలనలో లేదు: పవన్