ETV Bharat / state

చెట్టును ఢీకొట్టిన ఇటుక లారీ.. ఇద్దరు మృతి, పలువురికి తీవ్రగాయాలు - Road accident news Ichapuram

ఇటుకల లారీ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం సమీపంలో జరిగింది. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో చెట్టును ఢీకొన్న లారీ వార్తలు
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో చెట్టును ఢీకొన్న లారీ వార్తలు
author img

By

Published : Mar 29, 2021, 5:57 PM IST


శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కేవీఆర్ఆర్ ఇటుకల బట్టి లారీ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

ఇచ్ఛాపురం నుంచి కవిటి మండలంకి ఇటుకల లోడుతో వెళ్లిన లారీ ఆన్​లోడ్​ చేసి.. తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఆ సమయంలో లారీలో తొమ్మిది మంది కూలీలు ఉన్నారు. అందులో అక్కడికక్కడే ఓ వ్యక్తి మృతి చెందాడు. మిగిలిన క్షతగాత్రులను 108 వాహనంలో ఇచ్చాపురం సామాజిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సహాయాన్ని అందించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి చనిపోయాడు.


ఇవీ చదవండి

'అవగాహనతోనే కరోనా నియంత్రణ సాధ్యం'


శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కేవీఆర్ఆర్ ఇటుకల బట్టి లారీ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

ఇచ్ఛాపురం నుంచి కవిటి మండలంకి ఇటుకల లోడుతో వెళ్లిన లారీ ఆన్​లోడ్​ చేసి.. తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఆ సమయంలో లారీలో తొమ్మిది మంది కూలీలు ఉన్నారు. అందులో అక్కడికక్కడే ఓ వ్యక్తి మృతి చెందాడు. మిగిలిన క్షతగాత్రులను 108 వాహనంలో ఇచ్చాపురం సామాజిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సహాయాన్ని అందించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి చనిపోయాడు.


ఇవీ చదవండి

'అవగాహనతోనే కరోనా నియంత్రణ సాధ్యం'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.