ETV Bharat / state

అక్రమంగా నిల్వఉంచిన రేషన్ బియ్యం పట్టివేత

ఓ వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిల్వఉంచిన 14.7 టన్నుల రేషన్ బియ్యం బస్తాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేశారు.

author img

By

Published : Nov 2, 2020, 9:13 PM IST

illegally stored ration rice seized
అక్రమంగా నిల్వఉంచిన రేషన్ బియ్యం పట్టివేత

శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం కాశీపురంలో అక్రమంగా నిల్వఉంచిన రేషన్ బియ్యం బస్తాలను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. నారాయణరావు అనే వ్యక్తి 14.7 టన్నుల బియ్యాన్ని నిల్వ ఉంచినట్లు విజిలెన్స్ సీఐ బి. అప్పలనాయుడు తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. మరిన్ని తనిఖీలు చేపడతామని స్పష్టం చేశారు.

శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం కాశీపురంలో అక్రమంగా నిల్వఉంచిన రేషన్ బియ్యం బస్తాలను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. నారాయణరావు అనే వ్యక్తి 14.7 టన్నుల బియ్యాన్ని నిల్వ ఉంచినట్లు విజిలెన్స్ సీఐ బి. అప్పలనాయుడు తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. మరిన్ని తనిఖీలు చేపడతామని స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.