ETV Bharat / state

ఇచ్ఛాపురంలో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించిన డీఎస్పీ - srikakulam latest news

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాశిబుగ్గ డీఎస్పీ శివరాం రెడ్డి ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించారు.

dsp
ఇచ్చాపురంలో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించిన డీఎస్పీ
author img

By

Published : Mar 13, 2021, 3:27 PM IST

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని డీఎస్పీ శివరాం రెడ్డి పరిశీలించారు. ఓట్ల లెక్కింపునకు చేపట్టిన ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. ఇచ్ఛాపురం మున్సిపాలిటీలో 23 వార్డులుండగా..12 టేబుల్స్ 81 మంది సిబ్బందితో ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు.

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని డీఎస్పీ శివరాం రెడ్డి పరిశీలించారు. ఓట్ల లెక్కింపునకు చేపట్టిన ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. ఇచ్ఛాపురం మున్సిపాలిటీలో 23 వార్డులుండగా..12 టేబుల్స్ 81 మంది సిబ్బందితో ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు.

ఇదీ చదవండి: రైతులను ఆదుకోలేని ప్రభుత్వం ఎందుకు ?: కూన రవి కుమార్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.