ETV Bharat / state

సమస్యల పరిష్కారం కోరుతూ గిరిజనుల ర్యాలీ

గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకోవాలని రాష్ట్ర గిరిజన సంఘం డిమాండ్ చేసింది.

author img

By

Published : Sep 17, 2019, 7:21 PM IST

Updated : Sep 17, 2019, 7:27 PM IST

గిరిజనులు
సమస్యల పరిష్కారం కోరుతూ గిరిజనుల ర్యాలీ

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో గిరిజనులు ధర్నా నిర్వహించారు. ఇందిరాగాంధీ కూడలి నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ శ్రీరాములుకు వినతిపత్రం అందజేశారు. గిరిజనులు సాగుచేస్తున్న భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని సంఘం జిల్లా నేత తిరుపతి కోరారు. గిరిజనుల భూములు గిరిజనేతరులు ఆక్రమించుకుంటున్నారని, రీసర్వే చేసి హక్కుపత్రాలు ఇవ్వాలన్నారు.

సమస్యల పరిష్కారం కోరుతూ గిరిజనుల ర్యాలీ

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో గిరిజనులు ధర్నా నిర్వహించారు. ఇందిరాగాంధీ కూడలి నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ శ్రీరాములుకు వినతిపత్రం అందజేశారు. గిరిజనులు సాగుచేస్తున్న భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని సంఘం జిల్లా నేత తిరుపతి కోరారు. గిరిజనుల భూములు గిరిజనేతరులు ఆక్రమించుకుంటున్నారని, రీసర్వే చేసి హక్కుపత్రాలు ఇవ్వాలన్నారు.

ఇది కూడా చదవండి

మంచి మిత్రుడు, సహచరుడిని కోల్పోయాం: కళా వెంకట్రావు

Intro:జర్నలిస్టుల నిరసన


Body:ఈటీవీ


Conclusion:ఈటీవీ
Last Updated : Sep 17, 2019, 7:27 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.