ETV Bharat / state

''మహాత్ముడి సిద్ధాంతాలు నేటి తరానికి అందించాలనే''

author img

By

Published : Oct 29, 2019, 12:21 AM IST

మహత్మ గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో భాజపా ఆధ్వర్యంలో గాంధీజీ సంకల్ప యాత్రను కొనసాగించారు. మహాత్ముడి సిద్ధాంతాలు.. జ్ఞాపకాలు నేటి తరానికి అందించాలనే లక్ష్యంతో సంకల్ప యాత్ర కొనసాగిస్తున్నామని భాజపా శ్రేణులు పేర్కొన్నారు.

gandhiji sankalpa yatra in icchhapuram

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో గాంధీజీ 150వ జయంతిని పురస్కరించుకుని భాజపా ఆధ్వర్యంలో గాంధీజీ సంకల్ప యాత్రను కొనసాగించారు. తొలుత ఇచ్ఛాపురంలో కొలువుదీరిన స్వేచ్ఛావతి అమ్మవారిని దర్శించుకుని అనంతరం గాంధీ సంకల్ప యాత్రను కొనసాగించారు. కార్యక్రమంలో భాగంగా బెల్లుపడ కూడలి వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. నరేంద్ర మోదీ నిజమైన గాంధీ వాదని భాజపా నేతలు అన్నారు. ప్రతి జిల్లాలో 150 కిలోమీటర్లు సంకల్ప యాత్ర పూర్తిచేసి... నేటి తరానికి గాంధీ ఆశయాలను అందించాలనే ఉద్దేశంతో కొనసాగుతున్నట్లు తెలిపారు.

ఇచ్ఛాపురంలో గాంధీజీ సంకల్ప యాత్ర

ఇదీ చూడండి: 'రిక్షా కార్మికులకు కూడా ఆర్థిక సహాయం చెయ్యండి'

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో గాంధీజీ 150వ జయంతిని పురస్కరించుకుని భాజపా ఆధ్వర్యంలో గాంధీజీ సంకల్ప యాత్రను కొనసాగించారు. తొలుత ఇచ్ఛాపురంలో కొలువుదీరిన స్వేచ్ఛావతి అమ్మవారిని దర్శించుకుని అనంతరం గాంధీ సంకల్ప యాత్రను కొనసాగించారు. కార్యక్రమంలో భాగంగా బెల్లుపడ కూడలి వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. నరేంద్ర మోదీ నిజమైన గాంధీ వాదని భాజపా నేతలు అన్నారు. ప్రతి జిల్లాలో 150 కిలోమీటర్లు సంకల్ప యాత్ర పూర్తిచేసి... నేటి తరానికి గాంధీ ఆశయాలను అందించాలనే ఉద్దేశంతో కొనసాగుతున్నట్లు తెలిపారు.

ఇచ్ఛాపురంలో గాంధీజీ సంకల్ప యాత్ర

ఇదీ చూడండి: 'రిక్షా కార్మికులకు కూడా ఆర్థిక సహాయం చెయ్యండి'

Intro:AP_SKLM_41_28_GANDHI_SANKALPA_YATRA_AVB_AP10138 మహాత్మా గాంధీ సిద్ధాంతాలు జ్ఞాపకాలు నేటి తరానికి అందించాలనే లక్ష్యంతో సంకల్ప యాత్ర కొనసాగిస్తున్నామని బిజెపి శ్రేణులు పేర్కొన్నారు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో 150వ గాంధీ జయంతిని పురస్కరించుకొని బిజెపి ఆధ్వర్యంలో గాంధీ సంకల్ప యాత్రను కొనసాగించారు తొలుత ఇచ్చాపురం లో కొలువుదీరిన స్వేచ్ఛావతి అమ్మవారి దర్శించుకుని అనంతరం గాంధీ సంకల్ప యాత్రను కొనసాగించారు ఇందులో భాగంగా బెల్లుపడ కూడలి వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత దేశ కీర్తి ప్రతిష్టలు దేశం నలుమూలల వాడుతున్నారని నరేంద్ర మోడీ నిజమైన గాంధీ వాదని అన్నారు ప్రతి జిల్లాలో 150 కిలోమీటర్లు సంకల్ప యాత్ర పూర్తిచేసే లక్ష్యంతో నేటి తరానికి గాంధీ ఆశయాలను అందించాలని అన్నారు రు రుBody:ఈటీవీConclusion:ఈటీవీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.