ETV Bharat / state

జీడి తోటల్లో మంటలు.. రూ. కోటి నష్టం..!

author img

By

Published : Jun 1, 2020, 10:47 PM IST

Updated : Jun 1, 2020, 11:17 PM IST

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం డొంకూరు కవిటి గ్రామాల్లోని జీడి తోటల్లో మంటలు చెలరేగాయి. సుమారు 50 ఎకరాల్లో పంట కాలి బూడిదయ్యింది. ఈ ప్రమాదంతో.. దాదాపు కోటి రూపాయలు నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

జీడి తోటల్లో మంటలు.. రూ. కోటి నష్టం..!
జీడి తోటల్లో మంటలు.. రూ. కోటి నష్టం..!

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం డొంకూరు, కవిటి సమీప ప్రాంతంలో సుమారు 50 ఎకరాల జీడి తోటలు అగ్నికి ఆహుతయ్యాయి. జీడి తోటలతో పాటు మొగలి నీలగిరి తోటలు కాలి బూడిదయ్యాయి. మంటలు ఆర్పేందుకు రైతులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

సగం తోటల్లో జీడి పిక్కలు తీయలేదని రైతులు వాపోతున్నారు. సుమారు కోటి రూపాయలకు పైగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం డొంకూరు, కవిటి సమీప ప్రాంతంలో సుమారు 50 ఎకరాల జీడి తోటలు అగ్నికి ఆహుతయ్యాయి. జీడి తోటలతో పాటు మొగలి నీలగిరి తోటలు కాలి బూడిదయ్యాయి. మంటలు ఆర్పేందుకు రైతులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

సగం తోటల్లో జీడి పిక్కలు తీయలేదని రైతులు వాపోతున్నారు. సుమారు కోటి రూపాయలకు పైగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:

సీఎం జగన్ గారి ఇసుక దాహం తీరనిది: లోకేశ్

Last Updated : Jun 1, 2020, 11:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.