ETV Bharat / state

క్రీడలతోనే మానసికోల్లాసం: ఎమ్మెల్యే - final hand ball games in srikakulam

ఇచ్ఛాపురంలో జరుగుతున్న అండర్ -19 హ్యండ్ బాల్ ఫైనల్ పోటీల్లో... దిల్లీ జట్టు విజేతగా నిలిచింది.

క్రీడలతోనే మానసికోల్లాసం సాధ్యం
author img

By

Published : Nov 21, 2019, 4:57 PM IST

హ్యాండ్ బాల్ పోటీలు

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం విజ్ఞాన భారతి విద్యాలయం వేదికగా... హ్యాండ్ బాల్ పోటీలు జరిగాయి. అండర్-19 ఫైనల్స్​లో దిల్లీ-హర్యానా జట్లు పోరాడాయి. దిల్లీ జట్టు విజేతగా నిలచింది. ఈ సందర్భంగా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అశోక్ మాట్లాడుతూ... మానసికోల్లాసానికి... శరీర ధృఢత్వానికి క్రీడలు ఎంతో దోహద పడతాయని పేర్కొన్నారు.

హ్యాండ్ బాల్ పోటీలు

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం విజ్ఞాన భారతి విద్యాలయం వేదికగా... హ్యాండ్ బాల్ పోటీలు జరిగాయి. అండర్-19 ఫైనల్స్​లో దిల్లీ-హర్యానా జట్లు పోరాడాయి. దిల్లీ జట్టు విజేతగా నిలచింది. ఈ సందర్భంగా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అశోక్ మాట్లాడుతూ... మానసికోల్లాసానికి... శరీర ధృఢత్వానికి క్రీడలు ఎంతో దోహద పడతాయని పేర్కొన్నారు.

ఇవీ చదవండి

జాతీయస్థాయి క్రీడలకు మరోసారి వేదికైన తిరుపతి

Intro:AP_SKLM_41_21_FINAL_HAND_BALL_POTEELU_AVB_AP10138 శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం విజ్ఞాన భారతి విద్యాలయం లో వేదికగా జరుగుతున్న హ్యాండ్ క్రీడాపోటీల్లో గురువారం ఫైనల్స్ అండర్-19 విభాగంలో హోరాహోరీగా జరిగాయి ఫైనల్స్లో ఢిల్లీ హర్యానా జట్లు మధ్య పోరు కొనసాగింది ఇందులో ఢిల్లీ జట్టు విజేతగా నిలవాలి ద్వితీయ స్థానం హర్యానా సాధించింది ఈ ఫైనాన్స్ ను ఇచ్ఛాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే మండలం డా అశోక్ బాల్ ను త్రో చేసి ఫైనల్స్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానసిక ఉల్లాసానికి శరీర దృఢత్వానికి క్రీడలు ఎంతో దోహద పడతాయని చెప్పారుBody:ఈటీవీConclusion:ఈటీవీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.