ETV Bharat / state

దివ్యాంగులకు నిత్యావసర సరకులు పంపిణీ

author img

By

Published : May 8, 2020, 1:48 PM IST

లాక్​డౌన్​ సమయంలో పలువురు దాతలు ముందుకొచ్చి పేదలకు తమవంతు సాయం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో కిరాణా వ్యాపారి దివ్యాంగులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

essentials distribution in srikakuklam
దివ్యాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలోని కిరాణా వ్యాపారి కింతలి కామేశ్వరరావు తన కుటుంబసభ్యులతో కలిసి కరోనా వైరస్​ కారణంగా విధించిన లాక్​డౌన్​తో ఇబ్బంది పడుతున్న దివ్యాగులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలోని కిరాణా వ్యాపారి కింతలి కామేశ్వరరావు తన కుటుంబసభ్యులతో కలిసి కరోనా వైరస్​ కారణంగా విధించిన లాక్​డౌన్​తో ఇబ్బంది పడుతున్న దివ్యాగులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

ఇవీ చదవండి

మహారాష్ట్ర: రైలు ఢీ కొన్న ఘటనలో 16కు చేరిన మృతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.