ETV Bharat / state

పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ

author img

By

Published : Apr 20, 2020, 12:05 PM IST

రాష్ట్రవ్యాప్తంగా లాక్​డౌన్ కట్టుదిట్టంగా అమలవుతోంది. లాక్​డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలు, వలస కూలీలు, కార్మికులను ఆదుకునేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. తమకు తోచినంత తోడ్పాటును అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.

పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ
essential needs distribution in srikakulam district

శ్రీకాకుళం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్(ఏపీటీఎఫ్) ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో పేదలకు నిత్యాసర వస్తువులు పంపిణీ చేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు మజ్జి మదన్మోహన్​రావు ఆధ్వర్యంలో సంతకవిటి, వంగరరేగిడి, రాజాం మండలాల్లోని అన్నార్తులకు ఈ సహాయం అందించారు. లాక్​డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న పేదలను గుర్తించి జిల్లా అంతటా ఈ సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన తెలిపారు.

శ్రీకాకుళం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్(ఏపీటీఎఫ్) ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో పేదలకు నిత్యాసర వస్తువులు పంపిణీ చేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు మజ్జి మదన్మోహన్​రావు ఆధ్వర్యంలో సంతకవిటి, వంగరరేగిడి, రాజాం మండలాల్లోని అన్నార్తులకు ఈ సహాయం అందించారు. లాక్​డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న పేదలను గుర్తించి జిల్లా అంతటా ఈ సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన తెలిపారు.

ఇదీచదవండి.

రైతు బజార్లలో నేటి కూరగాయల ధరలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.