ETV Bharat / state

కంటైన్మెంట్ ప్రాంతంలో కలెక్టర్​ పర్యటన - కంటైన్మెంట్ ప్రాంతంలో కలెక్టర్​ పర్యటన

శ్రీకాకంళం జిల్లా నరసన్నపేట మండలం మడపాం గ్రామంలోని కంటైన్మెంట్ ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ నివాస్ పరిశీలించారు. గ్రామంలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తితో 31 మంది సన్నిహితంగా మెలిగినట్లు ప్రాథమికంగా గుర్తించామని కలెక్టర్ తెలిపారు. వారందరికీ వెంటనే పరీక్షలు చేయించాలని అధికారులను ఆదేశించారు.

కంటైన్మెంట్ ప్రాంతంలో కలెక్టర్​ పర్యటన
కంటైన్మెంట్ ప్రాంతంలో కలెక్టర్​ పర్యటన
author img

By

Published : Jun 21, 2020, 2:45 PM IST

కరోనా లక్షణాలు కలిగిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన వారందరికీ కోవిడ్-19 పరీక్షలు నిర్వహించాలని శ్రీకాకుళం కలెక్టర్ నివాస్ ఆధికారులను ఆదేశించారు . నరసన్నపేట మండలం మడపాం గ్రామంలోని కంటైన్మెంట్ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తితో 31 మంది సన్నిహితంగా మెలిగినట్లు ప్రాథమికంగా గుర్తించామని కలెక్టర్ తెలిపారు. వారందరికీ వెంటనే పరీక్షలు చేయించాలని అధికారులను ఆదేశించారు. కంటైన్మెంట్ ప్రాంతంలోని 31 కుటుంబాలకు అవసరమైన సరకులను సరఫరా చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు.

కరోనా లక్షణాలు కలిగిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన వారందరికీ కోవిడ్-19 పరీక్షలు నిర్వహించాలని శ్రీకాకుళం కలెక్టర్ నివాస్ ఆధికారులను ఆదేశించారు . నరసన్నపేట మండలం మడపాం గ్రామంలోని కంటైన్మెంట్ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తితో 31 మంది సన్నిహితంగా మెలిగినట్లు ప్రాథమికంగా గుర్తించామని కలెక్టర్ తెలిపారు. వారందరికీ వెంటనే పరీక్షలు చేయించాలని అధికారులను ఆదేశించారు. కంటైన్మెంట్ ప్రాంతంలోని 31 కుటుంబాలకు అవసరమైన సరకులను సరఫరా చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.