ETV Bharat / state

నాణ్యమైన బియ్యం పంపిణీపై ప్రజలు సంతృప్తి : కోన శశిధర్ - నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించిన పౌర సరఫరాల శాఖ కమిషనర్

శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ పరిశీలించారు. బియ్యం పంపిణీపై జిల్లా ప్రజలు సంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు.

నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించిన పౌర సరఫరాల శాఖ కమిషనర్
author img

By

Published : Sep 11, 2019, 2:31 PM IST

నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించిన పౌర సరఫరాల శాఖ కమిషనర్

శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ పరిశీలించారు. అనంతరం కలెక్టర్ కార్యలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..నాణ్యమైన బియ్యం పంపిణీపై జిల్లా ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. శ్రీకాకుళం వంటి వసతులు తక్కువగా ఉన్న జిల్లాలో మొదటి రోజున 92 శాతం పంపిణీ చేశారని ప్రశంసించారు. బియ్యం నాణ్యతపై పలువురు చేసిన ఆరోపణలు వాస్తవం కాదని, తినగలిగే బియ్యం పంపిణీ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అక్టోబరు 2వ తేదీన గ్రామ సచివాలయాలు ఏర్పడతాయని, అప్పటి నుంచి 72 గంటల్లో రేషన్ కార్డు మంజూరుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ఈ నెల 6వ తేదీన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పలాసలో నాణ్యమైన బియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి విధితమే.

నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించిన పౌర సరఫరాల శాఖ కమిషనర్

శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ పరిశీలించారు. అనంతరం కలెక్టర్ కార్యలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..నాణ్యమైన బియ్యం పంపిణీపై జిల్లా ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. శ్రీకాకుళం వంటి వసతులు తక్కువగా ఉన్న జిల్లాలో మొదటి రోజున 92 శాతం పంపిణీ చేశారని ప్రశంసించారు. బియ్యం నాణ్యతపై పలువురు చేసిన ఆరోపణలు వాస్తవం కాదని, తినగలిగే బియ్యం పంపిణీ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అక్టోబరు 2వ తేదీన గ్రామ సచివాలయాలు ఏర్పడతాయని, అప్పటి నుంచి 72 గంటల్లో రేషన్ కార్డు మంజూరుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ఈ నెల 6వ తేదీన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పలాసలో నాణ్యమైన బియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి విధితమే.

ఇదీ చూడండి:

ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసిన భార్య

Intro:యాంకర్ గృహ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు జారీ అయ్యే వరకు లబ్ధిదారులకు ఎలాంటి హామీలు ఇవ్వద్దని గృహ నిర్మాణ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు విశాఖ జిల్లా నర్సీపట్నం పురపాలక పరిధిలోని గ్రామ వాలంటీర్లకు నిర్వహించిన శిక్షణ తరగతులు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు గృహ నిర్మాణ లబ్ధిదారుల విషయంలో త్వరలోనే ఉత్తర్వులు జారీ అవుతాయన్నారు ఈలోగా గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తి చేయాలని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు


Body:NARSIPATNAM


Conclusion:8008574736
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.