ETV Bharat / state

ఓటర్ల జాబితా ఇవ్వకపోవటంపై బీఎల్‌వోల నిరసన

శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం ఎన్నికల్లో ఓటర్ల జాబితాలపై రగడ మొదలైయింది. ఓటర్ల జాబితాలు ఇవ్వకుండా స్లిప్పులు ఎలా పంపిణీ చేస్తామని బీఎల్‌వోలు(బూత్ లెవల్ ఆఫీసర్స్) నిరసన వ్యక్తం చేశారు.

author img

By

Published : Mar 2, 2021, 9:21 PM IST

BLOS
ఓటర్ల జాబితా ఇవ్వకపోవటంపై బీఎల్‌వోల నిరసన

పలాస - కాశీబుగ్గ పుర ఎన్నికల్లో ఓటర్ల జాబితాలపై పోరు మెుదలైంది. ఓటర్ల జాబితాలు ఇవ్వకుండా స్లిప్పులు మాత్రమే ఇవ్వటంపై బీఎల్‌వోలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వరకు పనిచేసిన పోలింగ్‌ కేంద్రాలు కాకుండా వేరే సెంటర్​లను కేటాయించటంపై మండిపడ్డారు. ఓటర్లు జాబితాలు లేకుండా కొత్త ప్రాంతాల్లో ఎలా పనిచేస్తామని అధికారుల్ని నిలదీశారు. తమకు ఓటరు జాబితాతో పాటుగా.. గతంలో పనిచేసిన పోలింగ్‌ కేంద్రాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

పలాస - కాశీబుగ్గ పుర ఎన్నికల్లో ఓటర్ల జాబితాలపై పోరు మెుదలైంది. ఓటర్ల జాబితాలు ఇవ్వకుండా స్లిప్పులు మాత్రమే ఇవ్వటంపై బీఎల్‌వోలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వరకు పనిచేసిన పోలింగ్‌ కేంద్రాలు కాకుండా వేరే సెంటర్​లను కేటాయించటంపై మండిపడ్డారు. ఓటర్లు జాబితాలు లేకుండా కొత్త ప్రాంతాల్లో ఎలా పనిచేస్తామని అధికారుల్ని నిలదీశారు. తమకు ఓటరు జాబితాతో పాటుగా.. గతంలో పనిచేసిన పోలింగ్‌ కేంద్రాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండీ.. వినుకొండలో పోతురాజు విగ్రహాం ధ్వంసం.. నిందితుడు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.