ETV Bharat / state

శ్రీకాకుళంలో ఎఎన్​ఎంల ఆందోళన

శ్రీకాకుళం జిల్లాలో ఎఎన్​ఎంలు ఆందోళన చేపట్టారు. కాంట్రక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని... లేదంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

author img

By

Published : Jul 30, 2019, 4:15 PM IST

ఎఎన్‌యంల ధర్నా
ఎఎన్‌యంల ధర్నా

శ్రీకాకుళం జిల్లాలో ఎఎన్​ఎంలు డీఎంహెచ్​వో కార్యాలయాన్ని ముట్టడించి... ఆందోళన చేపట్టారు. కాంట్రక్టు ఉద్యోగులను, సెకండ్ ఎఎన్​ఎమ్​లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో డీఎంహెచ్​వో కార్యాలయంలో వారికి పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. శాంతయుతంగా ధర్నా చేయాడానికి వస్తే... పోలీసులు ఇష్టారాజ్యంగా ప్రవర్తించారన్నారు. ఈ ఘటనలో పలువురు ఎఎన్‌యంలకు గాయాలయ్యాయి. మరోసారి నోటిఫికేషన్‌ జారిచేయడాన్ని తప్పుపట్టిన ఎఎన్‌యంలు... వైకాపా సర్కారు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలన్నారు.

ఇది చూడండి: ఎస్సైకి ముద్దిచ్చాడు.. అరెస్ట్ అయ్యాడు

ఎఎన్‌యంల ధర్నా

శ్రీకాకుళం జిల్లాలో ఎఎన్​ఎంలు డీఎంహెచ్​వో కార్యాలయాన్ని ముట్టడించి... ఆందోళన చేపట్టారు. కాంట్రక్టు ఉద్యోగులను, సెకండ్ ఎఎన్​ఎమ్​లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో డీఎంహెచ్​వో కార్యాలయంలో వారికి పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. శాంతయుతంగా ధర్నా చేయాడానికి వస్తే... పోలీసులు ఇష్టారాజ్యంగా ప్రవర్తించారన్నారు. ఈ ఘటనలో పలువురు ఎఎన్‌యంలకు గాయాలయ్యాయి. మరోసారి నోటిఫికేషన్‌ జారిచేయడాన్ని తప్పుపట్టిన ఎఎన్‌యంలు... వైకాపా సర్కారు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలన్నారు.

ఇది చూడండి: ఎస్సైకి ముద్దిచ్చాడు.. అరెస్ట్ అయ్యాడు

Intro:ap_cdp_16_30_anm_dmho_office_andolana_avb_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
ఏళ్ల తరబడి నుంచి ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ మళ్లీ కొత్త వారికి నోటిఫికేషన్ జారీ చేయడం బాధాకరమని ఏఎన్ఎం లు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ తమ మనసులను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆరోపించారు. రెగ్యులర్ చేయాలని కోరుతూ కడప డీఎంహెచ్వో కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ఏఎన్ఎం లు ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ద్వారాన్ని మూసేసి సిబ్బందిని లోనికి పంపకుండా బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత 15 ఏళ్ల నుంచి కాంట్రాక్ట్ పద్ధతిపై పని చేస్తున్నామని చెప్పారు. సచివాలయం నోటిఫికేషన్ లో తిరిగి ఏఎన్ఎం లను నియమిస్తామని చెప్పడం దారుణమని ఖండించారు. తమను క్రమబద్ధీకరిం చకుండా కొత్తవారిని విధుల్లోకి తీసుకోవడం సరికాదన్నారు. దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, అప్పటి ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమానికి శ్రీకారం చుడతామని సిఐటియు నాయకులు రామ్మోహన్ హెచ్చరించారు.
byte: రామ్మోహన్, సిఐటియు నాయకులు, కడప
byte: రాధాబాయి, ఏఎన్ఎం, కడప.
byte: మంజుల, ఏఎన్ఎం, కడప.


Body:ఏఎన్ఎం ల ఆందోళన


Conclusion:కడప ప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.