ETV Bharat / state

కేంద్రానికి వ్యతిరేకంగా ఆమదాలవలసలో కాంగ్రెస్​ నాయకులు నిరసన

author img

By

Published : Jun 26, 2020, 3:33 PM IST

అఖిల భారత కాంగ్రెస్​ పార్టీ పిలుపుమేరకు ఆమదాలవలస పట్టణంలో కాంగ్రెస్​ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశానికి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ ఆందోళన చేశారు.

amadalavalasa congress leaders protest against central government
అఖిల భారత కాంగ్రెస్​ పార్టీ పిలుపుమేరకు ఆమదాలవలసలో నిరసన

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణంలో మహాత్మగాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్​ నాయకులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి బొడ్డేపల్లి సత్యవతి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రధానమంత్రి వ్యఖ్యలపై కాంగ్రెస్​ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనీయులు మన సరిహద్దుల్లోకి రానట్లయితే మన జవాన్లు ఎలా మరణించారంటూ బొడ్డేపల్లి సత్యవతి ప్రశ్నించారు. దేశానికి కేంద్ర ప్రభుత్వం తప్పకుండా సమాధానం చెప్పాలన్నారు.

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణంలో మహాత్మగాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్​ నాయకులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి బొడ్డేపల్లి సత్యవతి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రధానమంత్రి వ్యఖ్యలపై కాంగ్రెస్​ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనీయులు మన సరిహద్దుల్లోకి రానట్లయితే మన జవాన్లు ఎలా మరణించారంటూ బొడ్డేపల్లి సత్యవతి ప్రశ్నించారు. దేశానికి కేంద్ర ప్రభుత్వం తప్పకుండా సమాధానం చెప్పాలన్నారు.

ఇదీ చదవండి : కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జులై 3న నిరసనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.