ETV Bharat / state

500 మంది కార్మికులకు పునరావాసానికి ఏర్పాట్లు

author img

By

Published : May 11, 2020, 7:54 PM IST

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో వలస కార్మికులకు పునరావాసం కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 400కు పైగా కార్మికులు శిబిరాల్లో ఉండగా.. మరో 500 మందికి వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

accomodation to migrate workers in srikakulam dst
accomodation to migrate workers in srikakulam dst

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో మరో 500 మంది వలస కార్మికులకు పునరావాసం కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే నరసన్నపేటలోని 4 కేంద్రాల్లో 414 మంది పునరావాసం పొందుతున్నారు.

మరో 500 మందికి వసతులు సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు ప్రత్యేక అధికారి ఆర్.వెంకటరామన్ ప్రభుత్వ పాఠశాలను పరిశీలించి ఎంపిక చేశారు. వసతుల కల్పనకు సిబ్బందికి సూచనలు చేశారు.

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో మరో 500 మంది వలస కార్మికులకు పునరావాసం కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే నరసన్నపేటలోని 4 కేంద్రాల్లో 414 మంది పునరావాసం పొందుతున్నారు.

మరో 500 మందికి వసతులు సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు ప్రత్యేక అధికారి ఆర్.వెంకటరామన్ ప్రభుత్వ పాఠశాలను పరిశీలించి ఎంపిక చేశారు. వసతుల కల్పనకు సిబ్బందికి సూచనలు చేశారు.

ఇదీ చూడండి:

వివాహాలపైనా లాక్​డౌన్ ప్రభావం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.