రాష్ట్రం అభివృద్ది చెందాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని వైకాపా నేతలు తెలిపారు. ప్రకాశం జిల్లా చీరాలలో మూడు రాజధానులకు మద్దతుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. సీఎం నిర్ణయానికి అన్ని ప్రాంతాల ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుందని అన్నారు. అమరావతి వల్ల ఒక వర్గానికి మాత్రమే లబ్ధి చేకూరుతుందని విమర్శించారు. రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యమని ఉద్ఘాటించారు.
ఇవీ చూడండి: