ETV Bharat / state

కరోనా వచ్చిందనే మనస్థాపం.. మహిళ ఆత్మహత్య

ప్రకాశం జిల్లా పర్చూరు మండలం అడుసుమల్లిలో విషాదం చోటుచేసుకుంది. కరోనా పాజిటివ్‌ వచ్చిందని మనస్థాపంతో ఓ మహిళ(65) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

author img

By

Published : Aug 6, 2020, 9:17 AM IST

women commited suicide with stress on corona at prakasham district
కరోనా మనస్థాపం.. మహిళ ఆత్మహత్య

కరోనా భయంతో చాలా మంది మరణిస్తున్నారు. కరోనా వచ్చిందన్న మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ప్రకాశం జిల్లా పర్చూరు మండలం అడుసుమల్లిలో చోటుచేసుకుంది. కరోనా పాజిటివ్‌ వచ్చిందని మనస్తాపంతో ఓ మహిళ(65) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

కరోనా భయంతో చాలా మంది మరణిస్తున్నారు. కరోనా వచ్చిందన్న మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ప్రకాశం జిల్లా పర్చూరు మండలం అడుసుమల్లిలో చోటుచేసుకుంది. కరోనా పాజిటివ్‌ వచ్చిందని మనస్తాపంతో ఓ మహిళ(65) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఇదీ చదవండి: అమరావతి బృహత్​ ప్రణాళికపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.