ETV Bharat / state

లారీని ఢీ కొట్టిన కారు.. దంపతులు మృతి

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం సీతారామపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దంపతులు మృతి చెందగా.. ముగ్గురికి గాయాలయ్యాయి.

author img

By

Published : Jun 5, 2021, 9:54 AM IST

లారీని ఢీ కొట్టిన కారు.. దంపతులు మృతి
లారీని ఢీ కొట్టిన కారు.. దంపతులు మృతి

ప్రకాశం జిల్లా సీతారామపురం వద్ద లారీని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులు మృతి చెందగా ముగ్గురికి గాయాలయ్యాయి. మృతులు సుధాకర్‌(51), పద్మ(45)గా గుర్తించారు.

ప్రకాశం జిల్లా సీతారామపురం వద్ద లారీని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులు మృతి చెందగా ముగ్గురికి గాయాలయ్యాయి. మృతులు సుధాకర్‌(51), పద్మ(45)గా గుర్తించారు.

ఇదీ చదవండి: జగన్.. టీకాల సరఫరాపై ప్రధానిని ఎందుకు ప్రశ్నించరు..? జైరామ్‌ రమేశ్‌

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.