ఇంట్లో నిద్రిస్తున్న మహిళ మెడలో గొలుసు చోరీ చేసిన నిందితుడు పోలయ్యను.. ప్రకాశం జిల్లా వేటపాలెం పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రూ. 2 లక్షల విలువైన 5 సవర్ల బంగారు ఆభరణం స్వాధీనం చేసుకున్నారు.
గొలుసు చోరీ నిందితుడు అరెస్ట్.. ఆభరణం స్వాధీనం
నిద్రిస్తున్న మహిళ మెడలో నుంచి గొలుసును చోరీ చేసిన కేసును పోలీసులు ఛేదించారు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం ఆమోదగిరిపట్నంలో జరిగిన ఈ ఘటనలో.. 5 సవర్ల బంగారాన్ని నిందితుడి వద్ద నుంచి రికవరీ చేశారు.
![గొలుసు చోరీ నిందితుడు అరెస్ట్.. ఆభరణం స్వాధీనం chain snatcher arrest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9653011-870-9653011-1606231675185.jpg?imwidth=3840)
వేటపాలెం మండలం ఆమోదగిరిపట్నంలో.. ఒక మహిళ మెడలో నుంచి రూ. 2 లక్షల విలువ గల 5 సవర్ల బంగారు గొలుసు, రెండు మంగళ సూత్రాలను దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. పోలయ్య అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద 5 సవర్ల బంగారు గొలుసు లభించినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: భైరవకోన జలపాతం కొలనులో పడి వ్యక్తి మృతి
ఇంట్లో నిద్రిస్తున్న మహిళ మెడలో గొలుసు చోరీ చేసిన నిందితుడు పోలయ్యను.. ప్రకాశం జిల్లా వేటపాలెం పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రూ. 2 లక్షల విలువైన 5 సవర్ల బంగారు ఆభరణం స్వాధీనం చేసుకున్నారు.
వేటపాలెం మండలం ఆమోదగిరిపట్నంలో.. ఒక మహిళ మెడలో నుంచి రూ. 2 లక్షల విలువ గల 5 సవర్ల బంగారు గొలుసు, రెండు మంగళ సూత్రాలను దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. పోలయ్య అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద 5 సవర్ల బంగారు గొలుసు లభించినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: భైరవకోన జలపాతం కొలనులో పడి వ్యక్తి మృతి