ETV Bharat / state

మద్యానికి బానిసలై... ఆటో చోరీ - markapuram, prakasam district

మద్యానికి బానిసలైన ఇద్దరు యువకులు... దొంగతానికి పాల్పడ్డారు. ఆటో చోరీ చేసి ఆపై పోలీసులకు చిక్కారు. అరెస్టై కటకటాలపాలయ్యారు.

మద్యానికి బానిసలై...ఆటో చోరీ
author img

By

Published : Jul 23, 2019, 7:46 PM IST

మద్యానికి బానిసలై...ఆటో చోరీ

ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన ఇద్దరు యువకులు మద్యానికి బానిసలై ఆటోను చోరీ చేశారు. ఈ నెల 8న మార్కాపురం పట్టణంలో ఉమామహేశ్వరరావు అనే వ్యక్తికి చెందిన ఆటోను యువకులు చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులకు విచారణ చేపట్టారు. సోమవారం రాత్రి బోడపాడు అడ్డరోడ్డు వద్ద ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు బొగ్గు శివసాయి రెడ్డి, పామూరి రుద్రేష్.. ఆటో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. పోలీసులు వారి నుంచి ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరిని కోర్టులో హాజరు పరచనున్నట్లు సీఐ రాఘవేంద్రరావు తెలిపారు.

ఇదీ చదవండి : లైవ్​ వీడియో: మార్కెట్లో కారు బీభత్సం- ఇద్దరు మృతి

మద్యానికి బానిసలై...ఆటో చోరీ

ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన ఇద్దరు యువకులు మద్యానికి బానిసలై ఆటోను చోరీ చేశారు. ఈ నెల 8న మార్కాపురం పట్టణంలో ఉమామహేశ్వరరావు అనే వ్యక్తికి చెందిన ఆటోను యువకులు చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులకు విచారణ చేపట్టారు. సోమవారం రాత్రి బోడపాడు అడ్డరోడ్డు వద్ద ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు బొగ్గు శివసాయి రెడ్డి, పామూరి రుద్రేష్.. ఆటో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. పోలీసులు వారి నుంచి ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరిని కోర్టులో హాజరు పరచనున్నట్లు సీఐ రాఘవేంద్రరావు తెలిపారు.

ఇదీ చదవండి : లైవ్​ వీడియో: మార్కెట్లో కారు బీభత్సం- ఇద్దరు మృతి

Intro:ఈశ్వరాచారి.... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్.

యాంకర్....ఓటిపి చెప్పామన్నారు చెప్పేశాడు 53 వేలు మాయం చేశారు. కలకత్తాకు చెందిన సుబ్రత్ చౌదరి పనులు నిమిత్తం వచ్చి విజయవాడ నీరుకొండ గ్రామంలో నివాసం ఉంటున్నాడు. అయితే తన బంధువులకి డబ్బు అవసరం అని ఫోన్ చేయగా అతను గూగుల్ ప్లే ద్వారా తన బంధువులకు 20 వేల నగదును పంపించారు. అప్పుడు గూగుల్ పే సర్వర్ నెమ్మదిగా ఉంది పనిచేయడం లేదని ట్రాన్సాక్షన్ విఫలమైనట్లు గా తెలిపారు కానీ తన ఖాతాలో మాత్రం నగదు బదిలీ అయ్యిందిన్నారు. మరొకసారి గూగుల్ ప్లే ద్వారా 20000 పంపించగా తన బంధువులకు అందినట్లు వారు తెలియజేశారు. తరవాత బాధితుడు గూగుల్ పే కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి మొదటిసారి పంపిన 20000 తన ఖాతాలో నుంచి పోయింట్లుగా తెలిపారు. కస్టమర్ కేర్ వేరొక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ కి చేయమని చెప్పారని వారు చెప్పినట్లుగా వేరే నెంబర్ కి ఫోన్ చేసి చెప్పగా మీ డబ్బులు మీకు తిరిగి వస్తాయి. ఇప్పుడు మీకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది అందులో ఉన్న నెంబర్ మాకు చెప్పండి అని ఫోన్లో తెలిపారు. వారు చెప్పిన విధంగా బాధితుడు వారికి ఓటిపి చెప్పగా 20000 ఒకసారి, మరొకసారి 20000 ఇంకొకసారి 13000 ఇలా మొత్తం 53 వేల రూపాయలను తన ఖాతాలో నుంచి మాయం చేశారని బాధితుడు వాపోయాడు. ఆన్లైన్ ద్వారా తనకు మాయమాటలు చెప్పి నగదు మాయం చేశారని తనకు తనకు తగిన న్యాయం చేయాలని బాధితులు అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. అకౌంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు తర్వాత ఉన్నాయని తగిన న్యాయం చేయాలని బాధితుడు ఎస్పీని కోరారు.


Body:బైట్..సుబ్రత్ చౌదరి..... బాధితుడు


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.