ETV Bharat / state

పురాతన దేవాలయం ధ్వంసం... గుప్త నిధుల కోసమేనా..!

ప్రకాశం జిల్లా బల్లికురవ కోణిదెన గ్రామ సమీపంలో 12వ శతాబ్దానికి చెందిన దేవాలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.

author img

By

Published : Nov 12, 2019, 10:21 AM IST

Updated : Nov 12, 2019, 11:53 AM IST

ప్రకాశం జిల్లా గుప్త నిధులకోసం దేవాలయం ధ్వంసం
ప్రకాశం జిల్లా గుప్త నిధులకోసం దేవాలయం ధ్వంసం

ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలోని కోణిదెన గ్రామ సమీపంలో 12వ శతాబ్దానికి చెందిన దేవాలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్థులు తెలిపిన మేరకు బ్రహ్మగుండం సమీపంలో కొండపైన 12వ శతాబ్దం శాలివాహన శకం నాటి వరద మల్లయ స్వామి దేవాలయం ఉంది. కార్తిక పౌర్ణమి సందర్భంగా కొందరు యువకులు గుడిలో పూజలు చేసేందుకు కొండపైకి వెళ్లారు. ఆలయం పగలకొట్టి ఉండటంతో గ్రామస్థులకు సమాచారం అందించారు. పురాతన దేవాలయం కావటంతో గుప్త నిధుల కోసం ఆలయాన్ని ధ్వంసం చేసి ఉంటారని పులువురు అనుమానం వ్యక్తం చేశారు. గ్రామ రెవెన్యు అధికారి అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రకాశం జిల్లా గుప్త నిధులకోసం దేవాలయం ధ్వంసం

ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలోని కోణిదెన గ్రామ సమీపంలో 12వ శతాబ్దానికి చెందిన దేవాలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్థులు తెలిపిన మేరకు బ్రహ్మగుండం సమీపంలో కొండపైన 12వ శతాబ్దం శాలివాహన శకం నాటి వరద మల్లయ స్వామి దేవాలయం ఉంది. కార్తిక పౌర్ణమి సందర్భంగా కొందరు యువకులు గుడిలో పూజలు చేసేందుకు కొండపైకి వెళ్లారు. ఆలయం పగలకొట్టి ఉండటంతో గ్రామస్థులకు సమాచారం అందించారు. పురాతన దేవాలయం కావటంతో గుప్త నిధుల కోసం ఆలయాన్ని ధ్వంసం చేసి ఉంటారని పులువురు అనుమానం వ్యక్తం చేశారు. గ్రామ రెవెన్యు అధికారి అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి:

గుప్త నిధులకోసం ఆలయంలో చోరికి యత్నం!

Intro:ap_ong_61_12_guptha_nidhulu_tempul_dwamsam_av_vo_ap10067

కంట్రిబ్యూటర్ నటరాజు

సెంటర్ అద్దంకి
----------------------------

( note : ఫైల్ ను " రెడీ టు పబ్లిష్"గా పంపించడం జరిగింది పరిశీలించగలరు.)


ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలోని కొణిదెన గ్రామ సమీపంలో 12 వ శతాబ్దానికి చెందిన దేవాలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామస్థులు తెలిపిన మేరకు బ్రహ్మగుండం సమీపంలో కొండపైన12 వ శతాబ్దం శాలివాహన శకం నాటి వరద మల్లయ స్వామి దేవాలయం ఉంది. కొన్ని రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు ఆలయ శిఖర భాగాన్ని ధ్వంసం చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా గ్రామానికి చెందిన కొందరు యువకులు గుడిలో పూజలు చేసేందుకు కొండపైకి వెళ్లరు. ఆలయం పగులగొట్టి ఉండటంతో గ్రామస్థులకు సమాచారం అందించారు.పురాతన దేవాలయం కావడంతో గుప్త నిధుల కోసం ఆలయాన్ని ధ్వంసం చేసి ఉంటారని పలువురు వ్యక్తం చేస్తున్నారు.గ్రామ రెవెన్యూ అధికారి అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.Body:.Conclusion:.
Last Updated : Nov 12, 2019, 11:53 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.