ETV Bharat / state

దొనకొండకు దొరికేనా పారిశ్రామిక అండ?

వేల ఎకరాల్లో భూమి ఉన్నా సద్వినియోగం చేసుకునే అవకాశం లేదు. కారిడార్​ ఏర్పాటు చేస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ కార్యరూపం దాల్చలేదు. అధికారుల నిర్లక్ష్యంతో వెనుకపడేసిన తమ ప్రాంతాన్ని ప్రగతిపథంలో నడిపించాలని కోరుతున్నారు దొనకొండ ప్రజలు

author img

By

Published : Sep 7, 2019, 8:41 AM IST

దొనకొండకు దొరికేనా పారిశ్రామిక అండ?

ప్రకాశం జిల్లాలోని దొనుకొండలో అత్యధికంగా భూములు ఉన్నాయి. కొండలు, గుట్టలతోపాటు, నీరు లేక బీళ్ళుగా ఉన్న పొలాలు, దాదాపు 35వేల ఎకరాలుపైబడి ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి. గత ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి చేయాలని భావించింది. సూక్ష్మ ,చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం సుమారు 5వేల ఎకరాలతో ఓ పార్క్‌ ఏర్పాటు చేసింది. రాగమక్కపల్లి సమీపంలో శంకుస్థాపన చేశారు. మౌలిక వసతులు కోసం దాదాపు 8కోట్ల రూపాయలు మంజూరు చేసి... కాలువలు, రహదారుల నిర్మాణాలు ప్రారంభించారు. అయితే పనులు నత్తనడకగా సాగాయి. ఇంతలో ప్రభుత్వం మారే సరికి పనులన్నీ ఆగిపోయాయాని.
ఈ పారిశ్రమ కేంద్రంసహా దీనికి అనుకుని ఉన్న దాదాపు 23 వేల ఎకరాల్లో పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటుకు సర్వం సిద్దమైనా నీటి వసతి సమస్యగా మారిందంటున్నారు స్థానికులు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తైతే నీరు వచ్చి పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కొత్త ప్రభుత్వం ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడాలని గ్రామస్థులంతా ముక్తకంఠంతో కోరుతున్నారు.

దొనకొండకు దొరికేనా పారిశ్రామిక అండ?

ప్రకాశం జిల్లాలోని దొనుకొండలో అత్యధికంగా భూములు ఉన్నాయి. కొండలు, గుట్టలతోపాటు, నీరు లేక బీళ్ళుగా ఉన్న పొలాలు, దాదాపు 35వేల ఎకరాలుపైబడి ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి. గత ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి చేయాలని భావించింది. సూక్ష్మ ,చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం సుమారు 5వేల ఎకరాలతో ఓ పార్క్‌ ఏర్పాటు చేసింది. రాగమక్కపల్లి సమీపంలో శంకుస్థాపన చేశారు. మౌలిక వసతులు కోసం దాదాపు 8కోట్ల రూపాయలు మంజూరు చేసి... కాలువలు, రహదారుల నిర్మాణాలు ప్రారంభించారు. అయితే పనులు నత్తనడకగా సాగాయి. ఇంతలో ప్రభుత్వం మారే సరికి పనులన్నీ ఆగిపోయాయాని.
ఈ పారిశ్రమ కేంద్రంసహా దీనికి అనుకుని ఉన్న దాదాపు 23 వేల ఎకరాల్లో పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటుకు సర్వం సిద్దమైనా నీటి వసతి సమస్యగా మారిందంటున్నారు స్థానికులు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తైతే నీరు వచ్చి పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కొత్త ప్రభుత్వం ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడాలని గ్రామస్థులంతా ముక్తకంఠంతో కోరుతున్నారు.

దొనకొండకు దొరికేనా పారిశ్రామిక అండ?

ఇదీ చూడండి

ఉద్యోగాల పేరుతో టోకరా..2.70 కోట్లు స్వాహా

Intro:ap_knl_91_4_ganesh_nimajjanam_av_ap10128. గణేష్ నిమజ్జన వేడుకలను స్థానికులు సంబరంగా జరుపుకున్నారు . కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం బుధవారం రాత్రి 10 గంటల వరకు విగ్రహాలను ట్రాక్టర్లు జీవులపై ఊరేగింపు మేళ తాళాలు బాణాసంచా తో స్థానిక యువత సంబరాలు జరుపుకున్నారు . అనంతరం హంద్రీనీవా కాలువలో విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు తరలించారు .విభజన వేడుకల్లో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.


Body:పి.తిక్కన్న, రిపోర్టర్, పత్తికొండ, కర్నూలు జిల్లా.


Conclusion:8008573822
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.