ETV Bharat / state

ప్రాణం తీసిన ఈత సరదా..!

author img

By

Published : May 8, 2020, 1:36 PM IST

ఇంటర్​ పరీక్షలు రాసి లాక్​డౌన్​ కారణంగా ఇంటి దగ్గర ఉన్న స్నేహితులు సరదాగా ఈత కోసమని వెళ్లారు. నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే పనుల కోసం మట్టి తవ్విన కుంటలో ఈతకు వెళ్లిన బాషా బురదలో కూరుకుపోయి మృతి చెందాడు.

student dead at prakasham
ఈతకు వెళ్లి యువకుడు మృతి


ప్రకాశం జిల్లా దర్శిమండలం రాజంపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన విద్యార్థి దుర్మారణం చెందాడు. మాబుజాన్ బాషా ఇంటర్ పరీక్షలు రాశాడు. లాక్​డౌన్​తో ఇళ్ల దగ్గరే ఉంటున్న విద్యార్థులు సరదాగా ఈతకని వెళ్లారు. నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేపనుల కోసం మట్టి తవ్విన కుంటలో స్నేహితులతో కలసి ఈతకు వెళ్లాడు. మాబుజాన్ బాషా ఒడ్డు మీద నుంచి ఒక్కసారిగా నీటిలోకి దూకాడు. స్నేహితుడు ఎంత సేపటికి పైకి రాకపోయే సరికి భయపడన తోటి స్నేహితుడు విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపాడు. కుటుంబ సభ్యులు నీటి కుంటలో గాలించి బాషాను బయటకు తీశారు. అయితే అప్పటికే జాన్ భాషా మృతి చెందడం కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.


ప్రకాశం జిల్లా దర్శిమండలం రాజంపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన విద్యార్థి దుర్మారణం చెందాడు. మాబుజాన్ బాషా ఇంటర్ పరీక్షలు రాశాడు. లాక్​డౌన్​తో ఇళ్ల దగ్గరే ఉంటున్న విద్యార్థులు సరదాగా ఈతకని వెళ్లారు. నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేపనుల కోసం మట్టి తవ్విన కుంటలో స్నేహితులతో కలసి ఈతకు వెళ్లాడు. మాబుజాన్ బాషా ఒడ్డు మీద నుంచి ఒక్కసారిగా నీటిలోకి దూకాడు. స్నేహితుడు ఎంత సేపటికి పైకి రాకపోయే సరికి భయపడన తోటి స్నేహితుడు విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపాడు. కుటుంబ సభ్యులు నీటి కుంటలో గాలించి బాషాను బయటకు తీశారు. అయితే అప్పటికే జాన్ భాషా మృతి చెందడం కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఇవీ చూడండి...

భార్యతో గొడవ పడి సెల్​టవర్​ ఎక్కిన భర్త

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.