ETV Bharat / state

తల్లి మందలించిందని కుమారుడు ఆత్మహత్య

author img

By

Published : Aug 18, 2020, 9:32 PM IST

ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో విషాదం నెలకొంది. తల్లి మందలించిందన్న కారణంతో 13 ఏళ్ల హసిన్​ ఆత్మహత్య చేసుకున్నాడు.

son committed suicide
son committed suicide

తల్లి మందలించటంతో ఉరి వేసుకుని బాలుడు మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో జరిగింది. షేక్​ ఖాసీం, జాబినా దంపతులకు... హసిమ్​, అఖిల్ ఇద్దరు కుమారులు ఉన్నారు. లాక్​ డౌన్​ కారణంగా పాఠశాలలకు సెలవు కావటంతో పిల్లలు ఇంటివద్దే ఉంటున్నారు. అన్నదమ్ములిద్దరూ ఆడుకునే క్రమంలో గొడవపడటంతో...తల్లి హసిమ్​ మందలించింది. దీంతో మనస్థాపం చెందిన హసిమ్​(13) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి

తల్లి మందలించటంతో ఉరి వేసుకుని బాలుడు మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో జరిగింది. షేక్​ ఖాసీం, జాబినా దంపతులకు... హసిమ్​, అఖిల్ ఇద్దరు కుమారులు ఉన్నారు. లాక్​ డౌన్​ కారణంగా పాఠశాలలకు సెలవు కావటంతో పిల్లలు ఇంటివద్దే ఉంటున్నారు. అన్నదమ్ములిద్దరూ ఆడుకునే క్రమంలో గొడవపడటంతో...తల్లి హసిమ్​ మందలించింది. దీంతో మనస్థాపం చెందిన హసిమ్​(13) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి

ఫోన్​ ట్యాపింగ్​పై ఎందుకు విచారణ చేయకూడదు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.