ETV Bharat / state

700 వందల లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం

ప్రకాశం జిల్లా, గిద్దలూరులో ఎస్ఈబీ అధికారులు నాటుసారా బట్టిలపై దాడులు నిర్వహించారు. 700 వందల లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చేశారు.

author img

By

Published : Jul 2, 2020, 5:59 PM IST

praksam district
700 వందల లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం

ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలం, ఓబులాపురం తండాలలో ఎస్ఈబీ అధికారులు నాటు సారా బట్టీలపై దాడులు నిర్వహించారు .ఈ దాడులలో 700 వందల లీటర్ల బెల్లపు ఊటను గుర్తించి ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈబీ అధికారులు సీఐ సోమయ్య, ఎస్ఐలు రాజేంద్ర, రంగారావు సిబ్బంది పాల్గొన్నారు.

ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలం, ఓబులాపురం తండాలలో ఎస్ఈబీ అధికారులు నాటు సారా బట్టీలపై దాడులు నిర్వహించారు .ఈ దాడులలో 700 వందల లీటర్ల బెల్లపు ఊటను గుర్తించి ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈబీ అధికారులు సీఐ సోమయ్య, ఎస్ఐలు రాజేంద్ర, రంగారావు సిబ్బంది పాల్గొన్నారు.

ఇది చదవండి చీరాలలో రెడ్​జోన్​ను ప్రకటించిన అధికారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.