ETV Bharat / state

అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి: కలెక్టర్ పోలా భాస్కర్

అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ పోలా భాస్కర్ సూచించారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో ఒంగోలు రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

author img

By

Published : Aug 7, 2019, 7:43 PM IST

అద్దంకిలో రెవిన్యూ అధికారులు సమీక్ష
అద్దంకిలో రెవిన్యూ అధికారులు సమీక్ష

అద్దంకిలో జరిగిన రెవెన్యూ అధికారులు సమావేశంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అధికారులు ఆరోజు అందుబాటులో ఉండి ప్రజలు ఇచ్చే అర్జీలను స్వీకరించి తక్షణమే పరిష్కారం అయ్యేట్లు చర్యలు చేపట్టాలని సూచించారు. ఎప్పటి సమస్యలు అప్పుడే పరిష్కారం అవడంతోపాటు భవిష్యత్తులో అర్జీల సంఖ్య పూర్తిగా తగ్గిపోతుందన్నారు.

ఇదీ చూడండి మహిళా కమిషన్ ఛైర్​పర్సన్ పదవికి నన్నపనేని రాజీనామా

అద్దంకిలో రెవిన్యూ అధికారులు సమీక్ష

అద్దంకిలో జరిగిన రెవెన్యూ అధికారులు సమావేశంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అధికారులు ఆరోజు అందుబాటులో ఉండి ప్రజలు ఇచ్చే అర్జీలను స్వీకరించి తక్షణమే పరిష్కారం అయ్యేట్లు చర్యలు చేపట్టాలని సూచించారు. ఎప్పటి సమస్యలు అప్పుడే పరిష్కారం అవడంతోపాటు భవిష్యత్తులో అర్జీల సంఖ్య పూర్తిగా తగ్గిపోతుందన్నారు.

ఇదీ చూడండి మహిళా కమిషన్ ఛైర్​పర్సన్ పదవికి నన్నపనేని రాజీనామా

Intro:నెల్లూరు జిల్లా నాయుడుపేట పెళ్లకూరు మండలాల్లో పోలీసులు రూ.3.34లక్షల విలువైన గుట్కా లు.హాన్స్ లు పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు నుంచి ప్రైవేటు బస్సులలో దిగుమతి చేసే సమయంలో పట్టు కున్నారు. వీటిని తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు. ఒక ఆటో పట్టుకున్నారు. గూడూరు డీఎస్పీ భవానీ హర్ష పట్టు బడిన వాటి వివరాలు తెలిపారు.


Body:నాయుడుపేట


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.