కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న ఒంగోలు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో తెదేపా విజయఢంకా మోగించింది. బాలినేని శ్రీనివాస రెడ్డిపై గెలుపొందిన దామచర్ల జనార్దనరావు... ఎన్నడూ లేనంత అభివృద్ధి చేశానని ప్రగతి నివేదిక విడుదల చేశారు.మురికి కూపంలా ఉన్న నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దామంటున్నారు.
ఒంగోలు ప్రగతి:
-
ఒంగోలులో డంపింగ్ యార్డు నిర్మాణం
-
పార్కులు, సీసీ రోడ్లతో నగర సుందరీకరణ
-
రూ.119 కోట్లతో గ్రామాలకు రహదారులు
-
పలు గ్రామాలకు 11 వంతెనల నిర్మాణం
-
రూ.190 కోట్లతో ఎడగండ్లపాడు నుంచి నీళ్లు
-
ఎన్టీఆర్ గృహకల్ప, సంక్షేమ పథకాల అమలు
ఇవీ చూడండి.