ETV Bharat / state

మంత్రి బాలినేనిపై పోస్టులు పెట్టిన వారిపై కేసులు

author img

By

Published : Jul 17, 2020, 11:10 PM IST

చెన్నైలో నగదు స్వాధీనం వివాదంలో మంత్రి బాలినేనిపై సోషల్​ మీడియాలో పోస్టులు పెట్టిన పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల తీరును కొండెపి ఎమ్మెల్యే స్వామి విమర్శించారు.

negative posts on balineni srinivas.. police filed case against them
మంత్రి బాలినేనిపై పోస్టులు పెట్టిన వారిపై కేసులు

మంత్రి బాలినేనిపై సోషల్​ మీడియాలో పోస్టులు పెట్టిన పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారని కొండెపి ఎమ్మెల్యే స్వామి విమర్శించారు. పలువురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. పోలీసుల తీరును ఆయన ఖండించారు.

మంత్రి బాలినేనిపై సోషల్​ మీడియాలో పోస్టులు పెట్టిన పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారని కొండెపి ఎమ్మెల్యే స్వామి విమర్శించారు. పలువురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. పోలీసుల తీరును ఆయన ఖండించారు.

ఇదీ చదవండి: అక్రమ నగదు తరలింపు... మంత్రి బాలినేని చుట్టూ వివాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.