మూడు రాజధానులు వద్దు.. ఒక రాజధాని ముద్దు అంటూ ప్రకాశం జిల్లా పర్చూరు మండలం నాగులపాలెంలో రైతులు, మహిళలు భారీ ర్యాలీ తీశారు. రాజధాని ప్రాంత రైతులకు మద్దతుగా ఈ ర్యాలీ చేపట్టినట్లు అన్నదాతలు తెలిపారు. కర్షకుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా ప్రవర్తిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ర్యాలీలో పెద్ద ఎత్తున మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి...