ETV Bharat / state

అమ్మఒడి పథకం లబ్ధిదారుల అవస్థలు

అమ్మఒడి పథకాన్ని రేషన్-ఆధార్ కార్డులకు ముడిపెట్టడంతో ప్రజలు వేకువ జాము నుంచే ఆధార్ కేంద్రాలకు పోటెత్తుతున్నారు. ఒంగోలులోని దర్శి మండలంలో ప్రధాన తపాలా కార్యాలయాన్నే ఆధార్ కేంద్రంగా మార్చడంతో, చుట్టుపక్కల ఉన్న 56 గ్రామాల ప్రజల రాకతో తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నారు.

author img

By

Published : Aug 20, 2019, 12:44 PM IST

Updated : Aug 20, 2019, 7:35 PM IST

తపాలా కార్యాలయం వద్ద బారులు తీరిన ప్రజలు
తపాలా కార్యాలయం వద్ద బారులు తీరిన ప్రజలు

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న అమ్మఒడి పథకాన్ని రేషన్ కార్డుతో ముడి పెట్టడంతో, ఆధార్ కేంద్రాలకు ప్రజలు పోటెత్తుతున్నారు. ఒంగోలులో ఆధార్ కేంద్రం లేకపోవడంతో ప్రధాన తపాల పాలకార్యాలయంలోనే తాత్కాలిక ఆధార్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో దర్శి మండలంలో ఉన్న 56 గ్రామాల ప్రజలు ఈ పోస్టాఫిస్ కు భారీగా తరలి వస్తున్నారు. ఆధార్​కార్డులో తమ పిల్లల వేలిముద్రలను అనుసంధానం చేయించుకునేందుకు తల్లిదండ్రులు పిల్లలతో రావడంతో భారీ క్యూలైన్లలో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో కొందరు వేకువ జామున నాలుగు గంటలకే పిల్లలను వెంటబెట్టుకొని వరుసలో నిలబడుతున్నారు. దీంతో రోజంతా పిల్లలతో ఆధార్ కేంద్రం వద్దే గడపాల్సి వస్తోందని లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయితి పరిధిలో ఉన్న పోస్టాఫిసుల్లోనూ ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చూడండి: శ్రీశైలంలో 'వేలం' వివాదం... ఆలయ ఈవోపై బదిలీ వేటు

తపాలా కార్యాలయం వద్ద బారులు తీరిన ప్రజలు

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న అమ్మఒడి పథకాన్ని రేషన్ కార్డుతో ముడి పెట్టడంతో, ఆధార్ కేంద్రాలకు ప్రజలు పోటెత్తుతున్నారు. ఒంగోలులో ఆధార్ కేంద్రం లేకపోవడంతో ప్రధాన తపాల పాలకార్యాలయంలోనే తాత్కాలిక ఆధార్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో దర్శి మండలంలో ఉన్న 56 గ్రామాల ప్రజలు ఈ పోస్టాఫిస్ కు భారీగా తరలి వస్తున్నారు. ఆధార్​కార్డులో తమ పిల్లల వేలిముద్రలను అనుసంధానం చేయించుకునేందుకు తల్లిదండ్రులు పిల్లలతో రావడంతో భారీ క్యూలైన్లలో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో కొందరు వేకువ జామున నాలుగు గంటలకే పిల్లలను వెంటబెట్టుకొని వరుసలో నిలబడుతున్నారు. దీంతో రోజంతా పిల్లలతో ఆధార్ కేంద్రం వద్దే గడపాల్సి వస్తోందని లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయితి పరిధిలో ఉన్న పోస్టాఫిసుల్లోనూ ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చూడండి: శ్రీశైలంలో 'వేలం' వివాదం... ఆలయ ఈవోపై బదిలీ వేటు

Intro:Ap_Vsp_36_21_APPSC Exams_Av_C2
జిల్లా:విశాఖ
సెంటర్:చోడవరం
కంట్రీబ్యూటర్:ఓ.రాంబాబు
యాంకర్: విశాఖ జిల్లా లో చోడవరం, వడ్డాది పరీక్ష కేంద్రాల్లో పంచాయతీ కార్యదర్శి పోస్టులకు సంబంధించి పరీక్షలు ప్రారంభమయ్యాయి. చోడవరంలో ఏడు కేంద్రాల్లో 2,575 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారు. సెల్ ఫోన్స్, బ్యాగులను అనుమతి ంచలేదు. వీటిని డిపొజిట్ చేసేందుకు కౌంటర్స్ ఏర్పాటు చేశారు.
ఉదయాన్నే అభ్యర్థులు ఆయా కేంద్రాలకు చేరుకున్నారు.


Body:చోడవరం


Conclusion:8008574732
Last Updated : Aug 20, 2019, 7:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.