ETV Bharat / state

మార్కాపురంలో వివాహిత అనుమానాస్పద మృతి

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శివాజీ నగర్ ఐదో లైన్​లో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కంభం మండలం లింగోజిపల్లి గ్రామానికి చెందిన షేక్ రసూల్​కు.. ఒంగోలుకు చెందిన ఆరిఫాతో ఏడు నెలల క్రితం వివాహమైంది. అయితే పెళ్లైన దగ్గర నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భర్తే ఆమెను హత్య చేసి ఉంటాడని బంధువులు అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

author img

By

Published : Jan 25, 2020, 8:59 AM IST

Married women suspicious death in Markapuram
మార్కాపురంలో వివాహిత అనుమానాస్పద మృతి
వివాహిత అనుమానాస్పద మృతి.. భర్తపై అనుమానాలు

వివాహిత అనుమానాస్పద మృతి.. భర్తపై అనుమానాలు

ఇవీ చదవండి:

సామాజిక మాధ్యమాల్లో అతి చేస్తే... ఇక అంతే..!

Intro:AP_ONG_81_24_ANUMANAA_SPADHA_MRUTHI_VO_AP10071

కంట్రిబ్యూటర్: వి. శ్రీనివాసులు మార్కాపురం ప్రకాశం జిల్లా.

యాంకర్: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం లోని శివాజీ నగర్ 5వ లైన్ లో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వెంటనే భర్త రసూల్ మృతదేహాన్ని ఆటో లో స్వగ్రామానికి తరలించాడు. కంభం మండలం లింగోజిపల్లి గ్రామానికి చెందిన షేక్ రసూల్ ఒంగోలుకు చెందిన ఆరిఫా తో 7 నెలల క్రితం వివాహమైంది. అయితే వివాహం అయిన దగ్గరనుంచి భార్యపై అనుమానం ఉందని భర్త రసూల్ తెలిపాడు. ఈ నేపథ్యంలోనే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.Body:అనుమానం ఉందన్నాడు....ఆత్మహత్య చేసుకుంది...అంటున్నాడు.Conclusion:8008019243.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.