రాష్ట్ర ఆర్యవైశ్య సంక్షేమ, అభివృద్ధి సంస్థ ఛైర్మన్గా కుప్పం ప్రసాద్ ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఆర్యవైశ్యుల్లోని పేదలందరికీ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సాయం అందించి... వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నట్టు మంత్రులు వివరించారు.
ఇదీచదవండి