ETV Bharat / state

కరోనాను తరిమికొడదామంటూ కనిగిరి ఎమ్మెల్యే ప్రచారం

కరోనాను తరిమికొట్టాలంటూ కనిగిరి ఎమ్మెల్యే మధుసూదన్ ప్రచారం చేశారు. సామాజిక దూరం పాటించాలని పిలుపునిచ్చారు.

author img

By

Published : Mar 31, 2020, 1:44 PM IST

kanigiri-mla-awareness-camp-in-karnool
kanigiri-mla-awareness-camp-in-karnool
కరోనా తరిమికొట్టాలంటూ కనిగిరి ఎమ్మెల్యే ప్రచారం

"కరోనా మహమ్మారిని తరిమి కొడదాం" అంటూ కనిగిరి ఎమ్మెల్యే బొర్రా మధుసూదన్ ప్రజల్లో అవగాహన కల్పించారు. కనిగిరిలోని ప్రధాన కూడళ్ళలో పాదయాత్ర చేస్తూ దుకాణాల వద్ద గుమిగూడవద్దని, సామాజిక దూరం పాటించాలని సూచించారు. నిత్యావసర సరుకులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా అనుమానిత లక్షణాలతో ఎవరైనా సంచరిస్తుంటే అధికారులకు తెలియజేయాలని కోరారు. లాక్ డౌన్ నేపథ్యంలో కుటుంబ పోషణ భారంగా ఉన్న వారికి ఉచిత బోజన వసతి కల్పిస్తామని తెలిపారు.

ఇవీ చదవండి: కరోనా సమయాన మగవారిలో 'వీర్యాందోళన'!

కరోనా తరిమికొట్టాలంటూ కనిగిరి ఎమ్మెల్యే ప్రచారం

"కరోనా మహమ్మారిని తరిమి కొడదాం" అంటూ కనిగిరి ఎమ్మెల్యే బొర్రా మధుసూదన్ ప్రజల్లో అవగాహన కల్పించారు. కనిగిరిలోని ప్రధాన కూడళ్ళలో పాదయాత్ర చేస్తూ దుకాణాల వద్ద గుమిగూడవద్దని, సామాజిక దూరం పాటించాలని సూచించారు. నిత్యావసర సరుకులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా అనుమానిత లక్షణాలతో ఎవరైనా సంచరిస్తుంటే అధికారులకు తెలియజేయాలని కోరారు. లాక్ డౌన్ నేపథ్యంలో కుటుంబ పోషణ భారంగా ఉన్న వారికి ఉచిత బోజన వసతి కల్పిస్తామని తెలిపారు.

ఇవీ చదవండి: కరోనా సమయాన మగవారిలో 'వీర్యాందోళన'!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.